11:03 PM
0

" ఓం భూర్భువస్సువః తత్సవితుః వరేణియం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ "

ఈ సృష్టిలో గాయత్రీ మంత్రము కంటే గొప్పది మరేదీ లేదు.

ఇంతటి మహోన్నతమైన మంత్రములో 24 అక్షరాలతో పాటు 24 దేవతమూర్తుల శక్తి దాగి ఉంటుందని పురాణ వచనం. ఈ మంత్రాన్ని త్రికరణ శుద్ధిగా జపించటం వలన ఆ 24మంది దేవతల ఆశీస్సులు,శక్తియుక్తులు సిద్ధిస్తాయి. ఈ 24 అక్షరాలలో ఉన్న దేవతామూర్తుల పేర్లను తెలుసుకుందామా:...

1. తత్ – గణేశ్వరుడు 
2. స - నృసింహ భగవానుడు
 3. వి – విష్ణుదేవుడు
4. తుః – శివదేవుడు 
5. వ - కృష్ణ భగవానుడు
 6. దే - రాథా దేవి
7. ణ్యం – లక్ష్మీదేవి
 8. భ – అగ్నిదేవుడు
 9. ర్గః – ఇంద్రదేవుడు
10. దే – సరస్వతి
 11. వ – దుర్గాదేవి
 12. స్య – హనుమంతుడు
13. ధీ – పృధ్వీదేవి 
14. మ – సూర్యదేవుడు 
15. హి - శ్రీరాముడు
16. ధి – సీతామాత 
17. యో – చంద్రదేవుడు 
18. యో – యమదేవుడు
19. నః – బ్రహ్మదేవుడు 
20. ప్ర – వరుణదేవుడు
 21. చో - నారాయణుడు
22. ద - హయగ్రీవ భగవానుడు
 23. యా – హంసదేవత
 24. త్ - తులసీదేవి
మహిమాన్వితమైన ఈ మంత్రాన్ని నేడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది.
గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల మనశ్శాంతి, సుఖసంతోషాలు వనగూరుతాయి.
ప్రపంచ మానవాళి గాయత్రీ మంత్రాన్ని జపించి తరిస్తోంది.

0 comments:

Post a Comment

Live Cricket

Archive